Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కాంగ్రెస్ కొంప ముంచుతుందని తాను ముందే హెచ్చరించానని ఆ పార్టీ స్టార్ క్యాం పెయినర్ విజయశాంతి చెప్పారు. పొత్తు విషయం ప్రస్తావనకు వచ్చి నప్పుడు మొదట తానే వ్యతిరేకిం చానన్న విషయాన్ని రాములమ్మ గుర్తు చేశారు. మెదక్ జిల్లా నుంచి తనను కలవడానికి వచ్చిన కాంగ్రెస్ కార్య కర్తలతో బుధవారం తన నివాసంలో మాట్లాడుతూ ఆమె ఎన్నికల ఫలితా లపై ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గెలి చేస్తామన్న ధీమాతో సొంత వ్యూహాన్ని పక్క న పెట్టి ఎన్నికల్లోకి వెళ్ల డం వల్లే ఈ పరిస్ధితి ఉత్పన్నమైందని రాము లమ్మ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని తప్పు బట్టారు.