Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పంజాబ్లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయంలో జనవరి 3 నుంచి 7వ తేదీవరకు 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరగనుంది. ఈ సైన్స్ కాంగ్రెస్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్, టెక్స్టైల్ మంత్రి స్మృతి ఇరానీ సహా ఆరుగురు నోబుల్ అవార్డు గ్రహీతలు, ఆరుగురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సైన్స్లో కాంగ్రెస్కు 20 వేల మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు భాగస్వాములవుతారు. 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు.