Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో క్రిస్మస్ సంబురాలకు రూ.23 కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. క్రైస్త వులకు బట్టలు, బహు మతులు ఇవ్వడానికి రూ.18 కోట్లు, చర్చిల్లో పలు కార్య క్రమాలు నిర్వహించడానికి రూ.4 కోట్లు, క్రిస్మస్ పండు గకు సంబంధించిన ప్రకటనల కోసం రూ.కోటి ఇవ్వను న్నట్టు అందులో పేర్కొంది. ఈ నెల 18, 19, 20 తేదీల్లో బట్టలను పంపిణీ జరుగనున్నది. ఎంపికచే యబడిన చర్చీల్లో క్రిస్మన్ విందులు ఏర్పాటు చేయను న్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 200 ప్రాంతాల్లో, జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లోని 95 ప్రాంతాల్లో, వృద్ధాశ్రమాల్లో ఈ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి బెన్హార్ మహేష్దత్ ఎక్కా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.