Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు. శాసనమండలి సమావేశాలు సెప్టెంబర్ 27న చైర్మెన్ కె స్వామిగౌడ్ అధ్యక్షతన జరిగిన విషయం తెలిసిందే. శాసనమండలిని ప్రోరోగ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే శనివారం నోటిఫికేషన్ విడుదల కావడం విశేషం.