Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామజ్యోతి కార్యక్రమంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈనెల 11న సమీక్షా సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు హైటెక్స్లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో గ్రామజ్యోతిపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, పంచాయితీరాజ్శాఖ ఉన్నతా ధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ సీఈవోలు, సిపీవోలు, ఛేంజ్ ఏజెంట్లు పాల్గొంటారు.