Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ పాత్రికేయులు పెండ్యాల వామన్రావు శుక్రవారం రాత్రి కన్ను మూశారు. శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందారు. 1928 జూన్ 12న కరీంనగర్ జిల్లాలో జన్మించిన పెండ్యాల.. ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక 'ది హిందూ'లో బ్యూరో చీఫ్గా పని చేశారు. కాసు బ్రహ్మనందరెడ్డి ప్రభుత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమా చార శాఖ డైరెక్టర్గా పనిచేశారు. వామన్ రావు గతంలో బీఎం బిర్లాకు సంబంధిం చిన గ్రూపు సంస్థల డైరెక్టర్గానూ వ్యవ హరించారు.