Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల నియోజకవర్గాల్లో శుక్రవారం ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈనెల 26న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తు న్నది. రాష్ట్రంలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపా ధ్యాయ నియోజకవర్గంలో 23,160 మంది ఓటర్లుండగా, 19,349 (83.54 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.