Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మార్కెటింగ్ శాఖ పనితీరుపై పౌరసరఫరాల శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, కనీస మద్దతు ధర, నగదు చెల్లింపు, రైతుల ఇబ్బందులు, గోదాముల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.