Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకఁండా వారికి మెరుగైన సేవలు అందించాలఁని సూచించారు. శఁవారం రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు వారితో చర్చలు జరిపి వివిధ సమస్యలను అడిగి తెలుసుకఁన్నారు. వాటిఁ పరిష్కరించేందుకఁ కృషి చేస్తానఁ హామీ ఇచ్చారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో క్యాడర్ స్ట్రెంత్ పెంచుతామ చెప్పారు. వైద్యులకఁ సీఁయార్టీ ప్రకారం పదోన్నతులు ఇస్తామఁ చెప్పారు. వైద్యవిద్య డైరెక్టరేట్లో పఁచేస్తున్న వైద్యులకఁ పీఆర్సీ అమలు చేస్తామఁ మంత్రి హామీ ఇచ్చారు. వైద్యవిధాన పరిషత్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, సిబ్బందికి ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించి, ఆరోగ్య కార్డులు అందజేస్తామఁ తెలిపారు. ఈఎస్ఐ, డెంటల్ డాక్టర్లకఁ ప్రభుత్వ వైద్యుల మాదిరిగా సౌకర్యాలు కల్పిస్తామఁ మంత్రి ఈటల ప్రకటించారు. సమావేశంలో ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ పుట్ల శ్రీఁవాస్, డాక్టర్ రవిశంకర్, సంఘం నాయకఁలు డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ యకేందర్రెడ్డి, డాక్టర్ దయానంద్, డాక్టర్ లింగంగౌడ్తోపాటు భారీసంఖ్యలో వైద్యులు పాల్గొన్నారు.