Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్గౌడ్ ఉద్యమించాలి: చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లోటు బడ్జెట్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటిస్తే మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణలో ఇప్పటి వరకు ఐఆర్ ప్రకటించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.