Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్నగర్(పాలమూరు)ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్నగర్, గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో పర్యాటకాభివృద్ధిపై స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణష్ణమోహన్ రెడ్డి, అబ్రహంలతో కలిసి టూరిజం అధికారులతో సోమవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ సమీక్ష నిర్వహించారు. పర్యాటకరంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.