Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శాసనసభ, శాసనమండలి ప్రొరోగ్ అయ్యాయి. ఈ మేరకు శనివారం శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు జరిపింది. ఈ సందర్భంగా ఐదు బిల్లులు ఆమోదం పొందాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాతే బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉంది.