Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ బోర్డు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ అశోక్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ గడువును మంగళవారం వరకు పొడిగించామని తెలిపారు. ఆన్లైన్లో tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.