Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ విమోచన దినాన్ని సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెవైఎమ్ డిమాండ్ చేసింది. బుధవారంనాడిక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బిజెవైఎమ్ పదాదికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశాన్ని నిర్వహించారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.