Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీజీఈటీ కన్వీనర్ కిషన్
నవతెలంగాణ- ఓయూ
వివిధ యూనివర్సిటీల్లో పలు కోర్సుల్లో సీట్లు పొందిన, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సంబంధించిన పీజీ అలాట్మెంట్ ఆర్డర్స్ ఈనెల 29 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఓయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు సీపీజీఈటీ-2019 కన్వీనర్ డాక్టర్ ఎన్.కిషన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 27న ఒకే ఒక్కరోజు ఎడిట్ ఆప్షన్ సౌకర్యముందని తెలిపారు.