Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్సిగల్ ఇవ్వడాన్ని సీపీఐ రాష్ట్ర సమితి స్వాగతించింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనివార్యంగా మున్సిపల్ వార్డుల విభజనలో అనేక అవకతవకలు జరిగాయని ఫిర్యాదు ఇచ్చిన నేప థ్యంలో ఎన్నికల నిర్వహణ జాప్యమైందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కావాల్సిన పూర్తి సమాచారాన్ని, వనరులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని కోరారు. ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.