Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యరో- హైదరాబాద్
ఖమ్మం కలెక్టర్గా తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ను ప్రబుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్ ఇలంబరిదిని బదిలీ చేసింది. అదేవిధంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్గా అకున్ సబర్వాల్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.