Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, డైరెక్టర్ల ఎన్నికపై నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమావేశమయ్యారు. ఇందులో ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటింగ్ సరళిపై చర్చించారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆదివారం సమావేశం జరిగింది.