Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఆన్లైన్'లో శిక్షణాతరగతులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల లెక్చరర్లకు 'ఆన్లైన్' లో మంగళవారం నుంచి శిక్షణ మొదలు కానుంది. పదిహేను రోజులపాటు 'డిజిటల్ దిశ' పేరుతో ఈ క్లాసులను నిర్వహించనున్నారు. మొత్తం 5,300 మంది లెక్చరర్లను 12 బ్యాచ్లుగా విభజించి శిక్షణను ఇవ్వనున్నారు. ఈమేరకు ఇంటర్మీడియట్ బోర్డు సన్నాహాలు పూర్తిచేసింది.