Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కబ్జా స్థలంలోనే ఇంటి నిర్మాణాలు
- పర్మిషన్ ఇస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
- కబ్జా దారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు
హొనవతెలంగాణ-పోచమ్మ మైదాన్హొ
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో కబ్జాదారులు ఏకంగాహొ హొమున్సిపల్ సఫాయి స్థలాన్ని కబ్జా చేసి యథేచ్ఛగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు.హొ కబ్జాదారులకు బల్దియా టౌన్ప్లానింగ్ అది కారులు ఇంటి నిర్మాణాలకు పర్మిషన్ కూడా ఇస్తున్నారు. హొకబ్జా ప్థలంలో ఇండ్లు నిర్మిస్తున్నా అధికారులు పట్టిం చుకోకపోవడం విడ్డూరంగా ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి 15వ డివిజన్ ఎల్బీనగర్ భారత్ గ్యాస్ గోడౌన్ ఎదుట, వెనుక భాగంలో ఉన్న సర్వేనంబర్ 199లో రెండున్నర ఎకరాలహొ ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమికిహొభూ కబ్జాదారులుహొసరియైన హద్దులుహొ లేకుండా చేసి మున్సిపల్ సఫారు స్థలాన్ని కబ్జాచేసి కాంపౌండ్ కట్టి గదిని నిర్మించారు. బల్దియా టౌన్ప్లా నింగ్ అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులు దన్నుకుని ఇంటిహొపర్మిషన్ ఇస్తున్నారని పలువురు ఆరోపి స్తున్నారు. ఆ భూమికి హద్దులు ఏర్పాటు చేయవలసినహొ అధికారుల నిర్లక్ష్యం వల్లనేహొహొఇప్పటివరకు రెండు ఎకరాలు కబ్జా అయిందని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ స్థలాలు కాపాడాలని పదకొండుసార్లుహొ గతం నుంచి ఇప్పటి వరకు ఉన్న కమిషనర్లకుహొతహసీల్దార్లకుహొ హొవినతి పత్రాలు అందజేసినా ఎలాంటి స్పందన కనబడటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ వ్యక్తులకుహొఅన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ ఇంటి నంబర్ ఇవ్వడానికి నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకునే అధికారులు ప్రభుత్వ స్థలాలకు వెంట వెంటనే ఇంటి నంబర్లు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్య మేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బల్దియా రెవెన్యూ అధికారులుహొ కాసులకు కక్కుర్తి పడ్డారా?హొ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు గురై ఇంటినెంబర్ ఇచ్చారా? అనేది తేలాల్సి ఉంది. మున్సిపల్ స్థలాలను ఇంత యథేచ్చగా కబ్జా చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా అధికారుల మాత్రం పర్య వేక్షించడం లేదు. పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుని అధికారులు చోద్యం చూస్తున్నారని పలువరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వ స్థలాలను కాపాడలేని అధికారులు ఎందుకనిహొప్రశ్నిస్తున్నారు. ఇప్ప టికైనా ఆధికారులు స్పందించి సర్వేనంబర్ 199లోని భూమిని పరిశీలించి కబ్జా దారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మున్సిపల్ స్థలాలకు హద్దులు ఏర్పాటు చేసి కాపాడాలి
పదిహేనవ డివిజన్ ఎల్బీనగర్లో కొంత మంది కబ్జాదారులుహొ మున్సిపల్ సఫాయి స్థలాన్ని కబ్జాకు గురిచేసి అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయమై అధికా రులకు చాలాసార్లు వినతిపత్రాలు అందజేసినా ఎటువంటి స్పందనా రాలేదు. ఇప్పటికైనా అధికారులు మున్సి పల్ స్థలాలకు హద్దులు ఏర్పాటు చేసి మున్సిపల్ స్థలాలను కాపాడాలి.
- పెరుమళ్ళ లక్ష్మణ్. టిబీసిపీ పరిరక్షణ మండలి చైర్మెన్
84 అసెస్ మెంట్ ప్రకారం ఇంటి పర్మిషన్లుహొఇస్తున్నాం
గతంలో మున్సిపల్ స్థలం హద్దులు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు ప్రకటన చేశా. బల్దియా రెవెన్యూ అధికారులు డీమార్కేషన్ ఇంతవరకుహొ చేయలేదు. 84 అసెస్ మెంట్ ప్రకారంహొ వారికి ఇంటి పర్మిషన్ ఇస్తున్నాం.
- సాంబయ్య, బల్దియా ఏసీపీహొ