Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పలిమెల
మండలంలోని కామన్పల్లి గ్రామంలో శనివారం ఇంటింటా టీఆర్ఎస్ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వాని మరోసారి ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కుమ్మరి సారయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మట్టి పాపారావు, మాజీ జెడ్పీటీసీ జనగాం సమ్మయ్య పాల్గొన్నారు.