Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనగామ : స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద రిక్వెస్ట్ బస్టాఫ్ ఏర్పాటు చేయాలని యూత్ ఫర్ బెటర్ సొసైటీ జనగామ సభ్యులు కె అరుణ్, లక్ష్మణ్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్కు వినతి పత్రం ఆందజేశారు. కార్యక్రమంలో యూత్ ఫర్ బెటర్ సొసైటీ జనగామ సభ్యులు ఎం.సాయి కిరణ్, వి.సామ్రాట్, పీ.సాయి, ఎ.నవీన్, రోహిత్, ఎండి ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.