Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవ్పూర్
మండలంలోని పలుగుల, మద్దులపల్లి గ్రామాలలో శనివారం కాళేశ్వరం ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. మద్దులపల్లి నుండి పలుగులవైపు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.