Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మండలంలోని వల్లెంకుంట గ్రామంలో బెల్ట్షాపు నిర్వహిస్తున్న శగిగారం లక్ష్మయ్యకు కొయ్యూర్ పోలీసులు జరిమాన విధించారు. ఈ సందర్భంగా ఎస్సై ఇస్లావత్ నరేష్కుమార్ మాట్లాడారు. అనుమతులు లేకుండా ఎవరు కూడా ఉత్పత్తి, విక్రయాలు చేయొద్దని సూచిం చారు. ఎలక్షన్ల నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.