Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట రూరల్
వర్థన్నపేట నియోజకవర్గ అభివృద్దికి బడుగు, బలహీనవర్గాల ప్రజల అభివృద్ధి కోసం జీతం ఆశించని జీతగాడిలా పని చేస్తాని వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. శనివారం మడికొండలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం జీతం ఆశించని జీతగాడిలా పని చేయడం తమకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో బైరి కొమురయ్య, ఆవాల రాధికారెడ్డి, రాజేశ్వర్రెడ్డి, ఎల్లావుల లలితాయాదవ్, వనంరెడ్డి, దువ్వ నవీన్, బొల్లికొండ వినోద్, పేపర్ రవి తదితరులు పాల్గొన్నారు.