Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన గండిపెల్లి నర్సయ్య, మెరుగు వెంకటేశ్వర్లును అధిష్టానం ఆదేశాల మేరకు స స్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కన్వీనర్ కన్వీనర్ ఇర్సవడ్ల వెంకన్న తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెంక న్న మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుండి స ర్పంచ్గా పోటీ చేసిన ఈసం రామ్మూర్తిని గెలి పించినందుకు గాను ప్రజలకు వెంకన్న ధన్యావాదాలు తెలిపారు.