Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
చిట్యాల మండలంలో జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచుల వివరాలు ఇలా ఉన్నాయి వెంచ రామిగ్రామ సర్పంచ్గా కచు మల్లేష్ (టీిఆర్ఎస్) గోపాలపూర్ సర్పంచ్ గా దుప్పటి రజిత( టీఆర్ఎస్ ) దూద్ పల్లీ గ్రామంలో పులి వెంకటేష్ (కాంగ్రెస్ )చిట్యాలలో మాస్ రాజయ్య ( టిఆర్ఎస్) చింతకుంట రా మయ్య పల్లి లో ముఖిరాలా మధు వంశీక ష్ణ (టిఆర్ఎస్) తిరుమలాపూర్ గ్రామంలో ఎండి హజ్ర బేగం (టిఆర్ఎస్ ) ఏలేటిరామయ్య పల్లి గ్రా మంలో ఏలేటి సరోజన (టిఆర్ఎస్) జడల్పేటగ్రామంలో కామిడీరత్నాకర్ రెడ్డి (టిఆర్ఎస్ )ముచిని పర్తి గ్రామంలో నందికొండ కవిత( టిఆర్ఎస్ )పాశిగడ్డ తండా లో రజిత( టిఆర్ఎస్ )గుంటూరు పల్లి లో పువ్వా టి రాణి (కాంగ్రెస్ )చల్లగరిగ లో కర్రే మంజుల( టిఆర్ఎస్ )లక్ష్మీపూర్ తండా గ్రామంలో బానోతు జవహర్లాల్( టిఆర్ఎస్) అందుకు తండా గ్రామం లో సిద్దెంకి భాస్కర్( టిఆర్ఎస్) ఒడి తల గ్రామంలో ఎర్రబెల్లి సాంబా లక్ష్మి (టీిఆర్ఎస్) నైన్ పాక గ్రామంలో తోట్లలక్ష్మి (కాంగ్రెస్) గిద్ద ముత్తారం లో పోల వేనా పోషాలు(టిఆర్ఎస్) గెలుపొందారు కాగా ఏడు గ్రామాలలో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు