Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
మండలంలోని జూకల్ గ్రామంలో మంగళవారం మృతి చెందిన కంచు రాజ మల్లమ్మ సలేం ద్రం సరోజన కుటుంబాలను టీపీసీసీ ప్ర ధాన కార్యదర్శి గండ్ర జ్యోతి పరామర్శించారు మ తుల కుటుంబాలకు వె య్యి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.