Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
మండలంలోని చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం రెండవ దశ 600 మెగావాట్ల ప్లాంట్లో టర్బన్ జనరేటర్ మో టార్ సాంకేతిక లోపంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది. కేటీపీపీ అధికారులు మంగళవారం ఉదయం నుండి టర్బన్ జనరేటర్ను భిగిస్తున్నారు. నెల రోజుల క్రితం టర్బన్ జనరేటర్ రిపేరు కావ డంతో హరిద్వార్కు తరలించి సాంకేతిక లోపా న్ని సరి చేసి బిగిస్తున్నారు. మరో వారం రోజు ల్లో విద్యుత్ ఉత్పత్తి పున:ప్రారంభం కానుంది.