Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
మండలంలోని బుధరావుపేటలోని మోడల్స్కూల్లో ప్రవేశాలకు గాను దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019-20 విద్యాసంవత్సారానికి ఆరో తరగతిలో నూతన అడ్మిషన్ల కోసం 7, 10 వ తరగతిలో ఖాళీలను భర్తి చేయబడుతుందన్నారు. ఫిబ్రవరి 28లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.