Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
మండల కేంద్రంలోని పాఠశాలలో అంగన్వాడీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ మంగ ళవారం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహశీల్దార్ శ్రీనివాస్ హాజరై మాట్లా డారు. ప్రతీ ఒకరిలో ఏదో ఒక కళ ఉంటుందని అన్నారు. ముగ్గుల పోటీలో ప్రతిభ కనబర్చిన ముగ్గురిని ఎంపిక చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సెంటర్లో మెనూను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీవో విజయలక్ష్మీ, సూపర్వైజర్ సరస్వతి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.