Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖానాపురం
మండలంలోని పదో తరగతి విద్యార్థులకు బుధవారం టాలెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఆరుట్ల శేషాచారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ఉదయం 11గంటలకు టాలెంట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అధ్యాపకులు రేవతి, సరిత, విజరుకుమార్, కృష్ణమూర్తి, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.