Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
మండలంలోని చెల్పూర్ గ్రామంలోని కేటీపీపీని ఐదు దేశాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం సందర్శించి సందడి చేశారు. హైదరాబాద్కు చెందిన ఆర్ఈసీ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ పవర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టుకు అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భోపాల్, కంబోడియా, సూదన్ దేశాలకు చెందిన శిక్షణార్ధులు వారం రోజుల పాటు కేటీపీపీని సందర్శిస్తున్నట్లు పేర్కొ న్నారు. ఆ దేశాలకు చెందిన విద్యార్థులను కేటీపీపీ సీఈ సిద్ధయ్య కలుసుకొని ప్లాంట్లో వివిధ శాఖలను సందర్శించి వాటి పని తీరును వివరించినట్లు పేర్కొన్నారు.