Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేయూక్యాంపస్
లోక్సభ ఎన్నికలను విజయవంతం చేయడంలో భాగంగా కేయూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కేయూ కామర్స్ సెమినార్ హాల్లో నేడు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కేయూ ఎన్ఎస్ఎస్ కో అర్డినేటర్ డాక్టర్ ఎస్ జ్యోతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటింగ్ శాతం పెంచడంతో పాటు వీవీపాట్ పై ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజాస్వామిక పరిరక్షణ, నైతిక ఓటింగ్లో విద్యార్థుల పాత్ర అనే అంశంసై డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రాము ప్రసంగించనున్నారని పేర్కొన్నారు.