Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
గ్రామంలో పర్యవరణ పరిరక్షణకై ప్రతీ ఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలని చింత నెక్కొండ గ్రామ సర్పంచ్ గటిక సుష్మ అన్నారు. గ్రామంలో శుక్రవారం మరుగుదొడ్ల నిర్మాణంలో భాగంగా మంజూరైన లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి మరుగుదొడ్ల నిర్మించు కోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ పీల్డ్ అసిస్టెంట్ సిబ్బంది పాల్గొన్నారు.