Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మండలంలోని చింతనెక్కొండలో శుక్రవారం గ్రామ సర్పంచ్ గ టిక సుష్మ నర్సరీని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో చేపట్టబోయే హరిత హారం కా ర్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు గానూ నర్సరీ పనులను వేగవంతం చేయాలని సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి హుస్సేన్, టెక్నికల్ అసిస్టెంట్లు రాజేందర్, ప్రవీన్, ఫీల్ట్ అసిస్టెంట్ అశోక్ పాల్గొన్నారు.