Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
ఈ రోజు నర్సంపేట లోని మద్దికాయల ఓంకార్ భవనంలో ఎంసిపిఐ(యూ),ఆర్ఎంపిఐ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ పిలుపుమేరకు అమరజీవులు భగత్ సింగ్,సూక్దేవ్, రాజగురు వర్ధంతిని నిర్వహి స్తున్నట్లు సంగెం మండల ఎంసిపిఐ(యు)కన్వీనర్ ఎండి ఇస్మాయిల్ తెలిపారు.