Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..
  • జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి
  • స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి
  • వరంగల్ జిల్లాలో విషాదం..
  • ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
వ్యవసాయ సంస్కరణల్లో ఇదొక ముందడుగు | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

వ్యవసాయ సంస్కరణల్లో ఇదొక ముందడుగు

Sat 16 Jan 03:02:07.469699 2021

- గ్రామీణ వృద్ధికి దారితీస్తుంది : ఐఎంఎఫ్‌
వాషింగ్టన్‌ : మోడీ సర్కార్‌ చేసిన నూతన వ్యవసాయ చట్టాలు వ్యవసాయరంగ సంస్కరణల్లో గొప్ప ముందడుగుగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భావిస్తోంది. ఈమేరకు దీనిపై ఐఎంఎఫ్‌ అధికార ప్రతినిధి గారీ రైస్‌ గురువారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన ఏమన్నారంటే, నూతన వ్యవసాయ చట్టాలు వ్యవసాయరంగాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాయి. అయితే..ఈ నూతన చట్టాలతో ప్రభావితమయ్యేవారికి సామాజిక రక్షణ మరింత పటిష్టం చేయాల్సిన అవసరముందని అందులో ఆయన పేర్కొన్నారు. కొత్త  వ్యవస్థలోకి వెళ్లే క్రమంలో కొన్ని వర్గాలకు జరిగే నష్టంపై దృష్టిసారిం చాలని ఐఎంఎఫ్‌ సూచించింది. కొత్త చట్టాల వల్ల పంట ఉత్పత్తుల కొనుగోలుదార్లతో రైతులకు నేరుగా సంబంధాలు ఏర్పడతాయని, భారత్‌లో వ్యవసాయ సంస్కరణల్లో ఇదొక మంచి ముందడుగని మీడి యా కాన్ఫరెన్స్‌లో గారీ రైస్‌ తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం తొలిగి పోతుందని, తద్వారా రైతులకు లబ్ది చేకూరుతుందని, ఇదంతా కూడా గ్రామీణ వృద్ధికి దారితీస్తుందని ఆయన అన్నారు. అయితే, నూతన చట్టాల వల్ల ప్రభావితమయ్యే వర్గాలకు సామాజిక రక్షణ కల్పించటం చాలా కీలకమని ఆయన అన్నారు. సంస్కరణలతో జరిగే మేలును బట్టి వృద్ధి ఆధారపడి ఉంటుందని, ప్రభావంతంగా, సరైన సమయంలో సంస్కరణలు చేపట్టడమూ కీలకమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత్‌, దక్షిణాఫ్రికా ప్రతిపాదనను ఆమోదించవద్దు
విశ్వాస పరీక్షలో గట్టెక్కిన ఇమ్రాన్‌
పోప్‌ ఫ్రాన్సిన్‌- షియా మతాధికారి చారిత్రాత్మక భేటీ
యెమెన్‌ కు సాయంలో కోత
జూన్‌ చివరి నాటికి 40శాతం మందికి వ్యాక్సిన్‌
ఈక్విడార్‌లో మొదటి రౌండ్‌లో వామపక్ష అభ్యర్థి విజయం
సిరియాపై బైడెన్‌ బాంబు దాడులు
నీరా టాండన్‌కు చుక్కెదురు!
కరోనాపై అసత్యప్రచారం : డబ్ల్యూహెచ్‌ఓ
మయన్మార్‌లో హోరెత్తిన నిరసనలు
కోవిడ్‌ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
నైజీరియాలో 42 మంది బందీలకు విముక్తి
యాంగాన్‌లో ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు
ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల కరోనా మరణాలు
భారత్‌ కు నీరవ్‌..
పేదరికంపై పోరులో సంపూర్ణ విజయం : జిన్‌పింగ్‌
ఆత్మరక్షణ దేశానికి గల ప్రాథమిక హక్కు
గ్రీన్‌కార్డ్‌దారులపై నిషేధాన్ని ఎత్తివేసిన బైడెన్‌
అంజలి భరద్వాజ్‌కు అమెరికా ప్రఖ్యాత అవార్డు
కేపిటల్‌ హిల్‌ పై దాడి కేసులో సెనేట్‌ విచారణ
నైజీరియా అధ్యక్షుడిగా బజూమ్‌ విజయం
ఈక్వెడార్‌ జైళ్ళలో ఘర్షణలు
వెనిజులాకు ఇరాన్‌ చమురు ట్యాంకర్‌
బాధ్యతలేని బోల్సనారో గద్దె దిగాలి
వ్యాక్సిన్‌ దుష్పరిణామాలకు పరిహారం
పాబ్లో అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం
మయన్మార్‌ లో కొనసాగుతున్న ప్రజా నిరసనలు
అమెరికాలో 5 లక్షల కరోనా మరణాలు
మాల్దీవులతో రూ.365 కోట్ల రక్షణ ఒప్పందం
మానవులకు సోకిన బర్డ్‌ ఫ్లూ .. రష్యాలో మొదటి కేసు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.