Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..
  • జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి
  • స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి
  • వరంగల్ జిల్లాలో విషాదం..
  • ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పెరుగుతున్న సామాజిక అంతరాలు | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

పెరుగుతున్న సామాజిక అంతరాలు

Thu 21 Jan 03:59:35.872489 2021

- ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం
- డబ్ల్యూఈఎఫ్‌ రిపోర్ట్‌
దావోస్‌ : కరోనా సంక్షోభం వల్ల లక్షలాది జీవితాలు ప్రభావితం కావడమే కాకుండా.. ఈ వైరస్‌ అనేక సామాజిక అంతరాలను పెంచుతుందని వాల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) తన గ్లోబల్‌ రిస్క్స్‌ రిపోర్ట్‌లో విశ్లేషించింది. ఈ పరిణామం 3-5 ఏండ్ల పాటు ఆర్థిక వ్యవస్థలను ప్రమాదాలకు గురి చేయనున్నదని తన అధ్యయనంలో పేర్కొంది. అదే విధంగా వచ్చే 5-10 ఏండ్ల పాటు భౌగోళిక స్థిరత్వాన్ని బలహీనపర్చనుందని హెచ్చరించింది. వచ్చే దశాబ్దం పాటు అంటు రోగాలు అతిపెద్ద రిస్క్‌ను తెచ్చిపెట్టనున్నాయని పేర్కొంది. జనవరి 25-29 తేదిల్లో జరగనున్న దావోస్‌ ఎజెండా సమ్మిట్‌ నేపథ్యంలో ముందస్తుగా డబ్ల్ల్యూఈఎఫ్‌ ఈ రిపోర్ట్‌ను విడుదల చేయడం విశేషం. ఈ వర్చువల్‌ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రపంచ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. కరోనా సంక్షోభం లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేయడమే కాకుండా వైద్య, ఆర్థిక, డిజిటల్‌ తారతమ్యాలను పెంచిందని ఈ రిపోర్ట్‌ పేర్కొంది. కోట్లాది రక్షకులు, కార్మికులు, విద్యార్థులు రిస్కులో పడ్డారని తెలిపింది. ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ పరస్పర సహకారాలు ఎంతో అవసరమని గుర్తు చేసింది. ఈ సవాళ్లపై వచ్చే వారం దావాస్‌ ఎజెండా సమ్మిట్‌లో సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని పేర్కొంది.
భవిష్యత్తులో మరింత అనిశ్చితి : ఐఎంఎఫ్‌ చీఫ్‌
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు మరింత అనిశ్చితిగా ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిష్టియాన జియోర్జీవా ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం వల్ల ప్రపంచంలో ధనిక, పేద దేశాల మధ్య అంతరాలు పెరుగుతున్నాయ న్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఐఎంఎఫ్‌ మరిన్ని అవకాశాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. సొంత కరెన్సీ, స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌, వైద్య సంక్షోభం, డిజిటల్‌ రంగం పెరగడం తదిరత అంశాలపై క్రిష్టియాన మీడియాతో మాట్లాడారు. వర్థమాన, అభివృద్థి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఐఎంఎఫ్‌ వేగంగా ఫైనాన్సీంగ్‌ను పెంచాలని భావిస్తోందన్నారు. అదే విధంగా ఎస్‌డిఆర్‌ కింద 20 బిలియన్‌ డాలర్ల సాయం అందించనున్నామన్నారు. ఈ నిధులు కీలక పాత్ర పోశించనున్నాయనీ.. అయిన్పటికీ మరిన్ని చర్యలు అవసరం అని అన్నారు. ఒత్తిడిలోని దేశాలకు తమ మద్దతును పెంచడానికి మరింత సామర్థ్యం పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత్‌, దక్షిణాఫ్రికా ప్రతిపాదనను ఆమోదించవద్దు
విశ్వాస పరీక్షలో గట్టెక్కిన ఇమ్రాన్‌
పోప్‌ ఫ్రాన్సిన్‌- షియా మతాధికారి చారిత్రాత్మక భేటీ
యెమెన్‌ కు సాయంలో కోత
జూన్‌ చివరి నాటికి 40శాతం మందికి వ్యాక్సిన్‌
ఈక్విడార్‌లో మొదటి రౌండ్‌లో వామపక్ష అభ్యర్థి విజయం
సిరియాపై బైడెన్‌ బాంబు దాడులు
నీరా టాండన్‌కు చుక్కెదురు!
కరోనాపై అసత్యప్రచారం : డబ్ల్యూహెచ్‌ఓ
మయన్మార్‌లో హోరెత్తిన నిరసనలు
కోవిడ్‌ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
నైజీరియాలో 42 మంది బందీలకు విముక్తి
యాంగాన్‌లో ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు
ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల కరోనా మరణాలు
భారత్‌ కు నీరవ్‌..
పేదరికంపై పోరులో సంపూర్ణ విజయం : జిన్‌పింగ్‌
ఆత్మరక్షణ దేశానికి గల ప్రాథమిక హక్కు
గ్రీన్‌కార్డ్‌దారులపై నిషేధాన్ని ఎత్తివేసిన బైడెన్‌
అంజలి భరద్వాజ్‌కు అమెరికా ప్రఖ్యాత అవార్డు
కేపిటల్‌ హిల్‌ పై దాడి కేసులో సెనేట్‌ విచారణ
నైజీరియా అధ్యక్షుడిగా బజూమ్‌ విజయం
ఈక్వెడార్‌ జైళ్ళలో ఘర్షణలు
వెనిజులాకు ఇరాన్‌ చమురు ట్యాంకర్‌
బాధ్యతలేని బోల్సనారో గద్దె దిగాలి
వ్యాక్సిన్‌ దుష్పరిణామాలకు పరిహారం
పాబ్లో అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం
మయన్మార్‌ లో కొనసాగుతున్న ప్రజా నిరసనలు
అమెరికాలో 5 లక్షల కరోనా మరణాలు
మాల్దీవులతో రూ.365 కోట్ల రక్షణ ఒప్పందం
మానవులకు సోకిన బర్డ్‌ ఫ్లూ .. రష్యాలో మొదటి కేసు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.