Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • తిరుపతి ఉపఎన్నిక ముందు పార్టీలకు బిగ్ షాక్
  • స్వచ్ఛందంగా లాక్ డౌన్..మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు
  • యువ‌కుడి దారుణ‌ హ‌త్య
  • కాకతీయ మెడికల్‌ కళాశాలలో కరోనా కలకలం
  • విశాఖలో ఈదురు గాలుల బీభత్సం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నైజీరియా అధ్యక్షుడిగా బజూమ్‌ విజయం | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

నైజీరియా అధ్యక్షుడిగా బజూమ్‌ విజయం

Thu 25 Feb 04:23:36.902071 2021

అబుజ : నైజీరియా అధ్యక్షుడిగా నైజీరియా పార్టీ ఫర్‌ డెమొక్రసీ అండ్‌ సోషలిజం అభ్యర్థి మహ్మద్‌ బజూమ్‌ ఎన్నికయ్యారు. ఈ నెల 21న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాన్ని మంగళవారం అధికారులు ధ్రువీకరించారు. స్వతంత్ర జాతీయ ఎన్నికల కమిషన్‌ (సిఇఎన్‌ఐ) వెల్లడించిన వివరాల ప్రకారం, బజూమ్‌కు 55.75 శాతం ఓట్లు లభించగా, ఆయన ప్రత్యర్థి మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ ఉస్మాన్‌కు 45.25శాతం ఓట్లు లభించాయి. ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, పదేళ్లపాటు పాలించిన మహ్మదు ఇస్సోఫో ప్రభుత్వాన్ని తొలగించి సైన్యం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పుడు బజూమ్‌ ప్రభుత్వం అధికారం చేపట్టనున్నది. అయితే, నైజీరియా రాజ్యాంగ కోర్టు ఫలితాలను ఇంకా ధ్రువీకరించాల్సి వుంది. తీవ్రవాదంపై పోరాడతామని, దారిద్య్రాన్ని నిర్మూలిస్తామని బజూమ్‌ హామీ ఇచ్చారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'రెడ్‌ పెయింట్‌'తో నిరసన
ఆఫ్ఘన్‌లో యుద్ధాన్ని కొనసాగించం!
మరో ఇద్దరు భారతీయ-అమెరికన్‌లకు కీలక పదవులు
కోవిడ్‌ కాలంలో ఘోరాలు
అమెరికాలో ఆగని నిరసనలు
బైడెన్‌ బడ్జెట్‌
మానవ హక్కుల పోరాటయోధుడు రామ్సే క్లార్క్‌ కన్నుమూత
వన్య ప్రాణుల అమ్మకాలు నిలిపివేయండి : డబ్ల్యూహెచ్‌ఓ
ఆస్ట్రాజెనికాను నిలిపివేసిన డెన్మార్క్‌
కరోనా ఇప్పట్లో సమసిపోయేది కాదు : డబ్ల్యుహెచ్‌ఒ చీఫ్‌
మయన్మార్‌లో 'నెత్తుటి' నిరసనలు
నల్ల జాతీయుని హత్యపై కొనసాగుతున్న ఆందోళనలు
కోవిడ్‌ సమయంలో పెరిగిన లైంగిక హింస
ఫుకుషిమా అణు వ్యర్థాలను అమెరికాకే పంపించండి
లాహోర్‌లో ఇస్లామిక్‌ ఛాందసవాద గ్రూపు నేత అరెస్టు
కరోనా ఇప్పట్లో అంతం కాదు: డబ్ల్యూహెచ్‌ఓ
సముద్రంలోకి అణువ్యర్థాలు
అమెరికాలో నల్లజాతీయునిపై కాల్పులు
బయట చెప్పావో..నీ కెరీర్‌ ముగిసిపోతుంది..
అనుమతి అక్కర్లేదు...
అలీబాబాకు భారీ జరిమానా
బంగ్లా సైనికాధికారులతో భారత ఆర్మీ చీఫ్‌ సమావేశం
ఈక్వెడార్‌ భవితవ్యాన్ని నిర్ణయించే అధ్యక్ష ఎన్నికలు నేడే
కోవిడ్‌పై దర్యాప్తునకు బ్రెజిల్‌ అధ్యక్షుడు తిరస్కృతి
వియన్నా చర్చలు జయప్రదం
ఐరాస పర్యావరణ సదస్సుకు రావటం లేదు..
చరిత్రలో ఈరోజు... టైటానిక్‌ పడవ ఘోరప్రమాదం..!
ఇండోనేషియాలో భూకంపం
కోవిడ్‌ నిబంధన మరిచారు..ఫైన్‌ వేయించుకున్నారు
అమెరికా నేవీ అత్యుత్సాహం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.