Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:హిందీ రచయిత, విమర్శకుడు, మంగలేష్ దబ్రాల్ సాహిత్య అకాడమీ అవార్డును వాపసు చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు నిరసనగా ఆయన ఈ పని చేశారు. మంగలేష్ దబ్రాల్ సన్నిహితుడు, మరో హిందీ రచయిత రాజేష్ జోషి కూడా తన సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చేశారు.