Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ఉత్తర ఇంగ్లండ్లో ఘోరం జరిగింది. భారత సంతతికి చెందిన మహిళా ఫార్మాసిస్టును గుర్తు తెలియని దుండగుడు దారుణంగా హత్య చేశాడు. ఇంగ్లండ్లోని మిడిల్స్బరో పట్టణంలోని తన ఇంట్లో ఉన్న జెస్సీకా పటేల్ను గత సోమవారం వెంటాడి హత్య చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.హంతకుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.