Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును కోరిన పాలస్తీనా
జెరూసలేం : ఇజ్రాయిల్ యుద్ధ నేరాలపై దర్యాప్తు చేయాలంటూ పాల స్తీనా, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)ను కోరింది. ఈ మేరకు పాలస్తీ నా విదేశాంగ మంత్రి రియాద్ అల్ మలికి ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్తో సమావేశమ య్యారు. దిగ్బంధిం చబడిన గాజాలో డజన్ల సంఖ్యలో పాలస్తీని యన్లను ఊచకోత కోసిన నేపథ్యంలో ఇజ్రాయిల్ అరాచకాలు, దౌర్జన్యాలపై కూలంకషంగా దర్యాప్తు నిర్వహించాలని మలికి కోరుతున్నారు.