Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖతార్: తన ప్రాణాలకు ముప్పుం దంటూ యూఏఈ యువరాజు ఖతార్కు పారిపోయినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొం ది. మాతృదేశంలో అధికారంలో ఉన్న వారితో విభేదాలున్న కారణంగా ప్రాణహాని ఉందం టూ అబూదాబి యువరాజు, షేక్ హషీద్ బిన్ హమద్ అల్ షర్ఖి (31) వెల్లడించినట్టు ఆ పత్రిక వివరించింది. యూఏఈ రాజ ధాని అబూదబి నుంచి తాను పారి పోవడానికి కారణాలు వివరించిన ఆయన, ఎమిరేట్స్ పాలకులపై బ్లాక్ మెయిల్తో పాటు మనీలాండరింగ్ వంటి ఆరోపణలు చేసినప్పటికీ ఎటువంటి ఆధా రాలు చూప లేదు. కాగా 2017లో సౌదీ అరేబియా, ఈజిప్ట్, బహ్రెయిన్, యూఏఈ దేశాలు ఖతార్తో అన్నిరకాల సంబంధాలను తెంచు కోగా, ఇరాన్తో ఖతార్ అత్యంత సన్నిహితంగా ఉండడాన్ని తప్పుపట్టాయి.