Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెక్సికో : ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మెక్సికో నూతన అధ్యక్షుడు ఆండ్రీస్ మాన్యు యేల్ లోపెజ్ ఓబ్రేడర్ ఉద్ఘాటిం చారు. 60శాతం జీతాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నా నని అన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తానని అన్నారు. రెండు వారాల కిందట జరిగిన మెక్సికో అధ్యక్ష ఎన్నికల్లో లోపెజ్ ఓబ్రేడర్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.