Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు మృతి, 19 మందికి గాయాలు
కొలంబో : శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్ప త్రికి తరలించి చికిత్స అందిస్తు న్నారు. మృతుల సంఖ్య పెరిగే అవ కాశముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మరా వియాల ప్రాంతంలోని మహావేవ జంక్షన్లో ఈ ప్రమాదం సంభ వించింది. బస్సు బలంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తాకడంతో ఈ ప్రమాదం సంభవించింది. బస్సు వావున్యా నగరం నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.