Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు మృతి.. పలువురికి గాయాలు
నేపాల్: నేపాల్లో బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. సుఖేదర, ఘట్టె కుల, నాగ్దుంగాలో దుండగులు బాంబుపేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రు లను ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ పేలుళ్ల వెనుక ఎవరి హస్తం ఉన్నదన్నదానిపై నేపాల్ సర్కార్ ఆరా తీస్తున్నది.