Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జకార్తా : ఇండోనేషియా దేశవ్యాప్తంగా 70వ స్వాతంత్య్ర దిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. దేశ రాజధాని జకార్తాలో జరిగిన వేడకల్లో ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బంది ప్రత్యేక పరేడ్ నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. డచ్ పాలన నుంచి ఇండోనేషియాకు 1945 ఆగస్టు 17న స్వాతంత్య్రం లభించింది.