Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిక్టర్స్కేల్పై తీవ్రత 6.2గా నమోదు
టోక్యో : జపాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై తీవ్రత 6.2గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. ప్యుకూషిమా ప్రాంతంలో 50కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని అన్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. సునామీ వచ్చే అవకాశముందని జపాన్ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.