Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండు : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎవరెస్ట్ శిఖరం పున: సమీక్షించిన ఎత్తును నేపాల్-చైనా ఉమ్మడిగా ప్రకటించనున్నాయి. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నేపాల్ పర్యటనలో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. నేపాల్లో భూకంపం అనంతరం ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందనే వాదనల నేపథ్యంలో పున: సమీక్ష కోసం ఓ ప్రత్యేక బృందాన్ని నేపాల్ నియమించింది. నూతన గణాంకాలను 2020 చివర్లో నేపాల్, చైనాలు ఉమ్మడిగా ప్రకటించనున్నాయి.